Header Banner

రాజస్థాన్ జైపూర్ లో మంత్రి నారాయణ పర్యటన! వివిధ అంశాలపై..

  Tue Mar 04, 2025 16:23        Politics

నేడు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ జైపూర్ కు వెళ్లనున్నారు. జైపూర్ లో జరుగుతున్న 12 వ ఆసియా పసిఫిక్ ఉన్నతస్థాయి ప్రాంతీయ 3R సర్కులర్ ఎకానమీ ఫోరం సదస్సులో పాల్గొనున్నారు. సదస్సుకు ఆసియా ,పసిఫిక్ దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారు. ఈ సమావేశంలో అనేక అంశాలపై చర్చించనున్నారు. ప్రధానంగా సమీకృత వ్యర్దాల నిర్వహణ ,వాతావరణ సంస్కరణలు,సర్కులర్ ఆర్థిక వ్యవస్థ ను ప్రోత్సహించడం పై సదస్సులో చర్చ జరుగుతుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే మున్సిపల్ శాఖ అధికారులు ,స్వచ్చంద్ర కార్పొరేషన్ అధికారులు జైపూర్ చేరుకున్నారు. ఈ సదస్సులో ఏపీలో అనుసరిస్తున్న విధానాలను వివరించనున్నారు మంత్రి నారాయణ.

ఇది కూడా చదవండి: వైసీపీకి మరో ఎదురు దెబ్బ! కీలక నేత పార్టీకి గుడ్‌బై.. జనసేనలోకి..!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

తల్లికి వందనంపై క్లారిటీ ఇచ్చిన మంత్రి లోకేశ్‌! 2025-26లో రూ.9,407 కోట్లు కేటాయించినట్లు వెల్ల‌డి!

 

రాజమండ్రి గోదావరిలో పడవ ప్రమాదం! ఇద్దరు మృతి, 10 మంది...

 

గుడ్ న్యూస్.. ఒకప్పటి సంచలన పథకం తిరిగి తీసుకువచ్చిన సీఎం చంద్రబాబు! ఇకపై వారికి సంబరాలే..

 

వైసీపీకి మరో దిమ్మతిరిగే షాక్.. విడదల రజనికి బిగుస్తున్న ఉచ్చు! ఇక జైల్లోనే..?

 

వైసీపీ కి మరో షాక్.. వంశీకి మరోసారి రిమాండ్ పొడిగింపు! ఎప్పటివరకంటే?

 

తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రయాణం! ఎలక్ట్రిక్ రైళ్లతో భారత్ ముందడుగు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Narayana #AndhraPradesh #APpolitics #APNews #Jaipur #Rajasthan